పంచాయితీ ఎన్నికల పోలింగ్ మొదలైంది.

తెలంగాణ వ్యాప్తంగా తొలి విడత పంచాయితీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. బ్యాలెట్ విధానంలో        ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక ఉపసర్పంచ్          ఎన్నికను రిటర్కింగ్ అధికారి చేపడతారు. మొదటి విడత ఎన్నికలు జరిగే 4479 పంచాయితీల్లో          769 పంచాయితీలు.. 39,822 వార్డుల్లో 10,654 వార్డులు ఏకగ్రీవమయ్యాయి.

Leave a comment