నిరాశాతో వున్నకాంగ్రెస్ కి ప్రియాంక ఊపిరి….

నిరాశా… నిస్పృహలతో వున్న కాంగ్రెస్ కి ఊపిరి పొసే బాధ్యతను నెత్తికెత్తుకున్నారు ప్రియాంక గాంధీ. సోదరుడిని ప్రధాని చేసే మిషన్ లో యుపి అత్యంత కీలకం కావడంతో ఆమె దిగిరాక తప్పలేదు. యుపిలో గాంధీ కుటుంబానికి ముఖ్యంగా ఇందిర తో అనుబంధం అంతా ఇంతా కాదు. ఇందిర కు ప్రతిరూపంగా ప్రియాంక ను అక్కడివారు భావిస్తారు. … Continue reading నిరాశాతో వున్నకాంగ్రెస్ కి ప్రియాంక ఊపిరి….

టీ కాంగ్రెస్ గుజరాత్ ఫార్ములా 

హైద్రాబాద్:అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని గుణపాఠంగా తీసుకున్న టీపీసీసీసీ పార్లమెంటు ఎన్నికల‌కు వ్యూహాత్మ‌కంగా సిద్ధ‌మ‌వుతోంది. ఎంపీ ఎన్నిక‌ల్లో ఎక్కువ సీట్లు గెలుచుకునే విధంగా వ్యూహరచన చేస్తోంది. ఇందులో ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకును లక్ష్యంగా చేసుకుని ఎన్నికల బరిలో దిగాలని ప్రతిపాదించింది. ఇందుకోసం తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల‌కు గుజ‌ర‌త్ ఫార్ములా ధైర్యానిస్తోంద‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. గుజరాత్‌ తరహాలో … Continue reading టీ కాంగ్రెస్ గుజరాత్ ఫార్ములా 

వచ్చే ఎన్నికలకు ఈ నలుగురు దూరం

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు తరుముకొస్తున్నానేపద్యం లో  ఇక్కడి రాజకీయాలు వేడెక్కాయి. సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. ఈ దఫా జనం ఎవరెవర్ని ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిస్తారు? ఎవరెవర్ని ఓటర్లు ఇంటికే పరిమితం చేస్తారు? అన్న చర్చజరుగుతుండగా ఏపీ ప్రస్తుత అసెంబ్లీలోని ఓ నలుగురు సీనియర్ ఎమ్మెల్యేలు ఈ దఫా … Continue reading వచ్చే ఎన్నికలకు ఈ నలుగురు దూరం

ఏపీలో కొందరు నేతల పక్కచూపులు

ఎన్నికలు దగ్గర పడుతున్నాయంటే వారు వీరు అయిపోతారు. గోడ దూకుళ్ళు ఎక్కువైపోతాయి. టికెట్లు రాని వారు, కోరిన చోట సీటు రాని వారు, అసమ్మతులు, అసంత్రుప్తులు ఇలా అందరికీ ఒక్కసారిగా స్వాతంత్రం వచ్చేస్తుంది. దానికి తోడు రాయబేరాలు కూడా జోరుగా సాగుతాయి. మంచి ఆఫర్లు కూడా ఇస్తారు. దాంతో వీలు చూసుకుని జెండా ఎత్తేస్తారు. విషయానికి … Continue reading ఏపీలో కొందరు నేతల పక్కచూపులు

ఎన్నికల జాతర మొదలైంది

హైద్రాబాద్:తెలంగాణ రాష్ట్రం లో ఎన్నికల జాతర ప్రారంభమైంది. గత ఏడాది సెప్టెంబర్ నుంచి మొదలైన ఎన్నికల జాతర ఈ ఏడాది జూలై నెలతో ముగియనున్నది.గతేడాది సెప్టెంబర్ 6న ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ప్రభుత్వాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. అదే రోజు టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన 105 అభ్యర్థులకు బీ ఫారమ్‌లు ఇచ్చి ఎన్నికల వేడిని … Continue reading ఎన్నికల జాతర మొదలైంది

ఓటుహక్కుపై బాబా రామ్ దేవ్ సంచలన వ్యాఖ్యలు 

భారత దేశంలో రోజు రోజుకు జనాభా పెరిగిపోతున్నది.  జనాభాను తగ్గించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా అవి పెద్దగా ఉపయోగం లేకుండా పోతున్నాయి.  జనాభా నియంత్రణపై అవగాహనా కల్పిస్తున్నా లాభం లేకుండా పోతున్నది.  జనాభా నియంత్రపై యోగ గురువు రామ్ దేవ్ బాబా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.  ఇంట్లో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు … Continue reading ఓటుహక్కుపై బాబా రామ్ దేవ్ సంచలన వ్యాఖ్యలు 

పార్లమెంట్ ఎన్నికల తేదీలు ఖరారు..?

ఆల్ ఇండియాకు 2019 ఎన్నికలు షెడ్యూల్డ్ 1) బీహార్ = ఏప్రిల్ 10,17,24,30 మరియు మే 7,12. 2) ఒడిషా = ఏప్రిల్ 10,17 3) పశ్చిమ బెంగాల్ = ఏప్రిల్ 17,24,30 మరియు మే 7,12 4) ఝాద్ఖండ్ = ఏప్రిల్ 10,17,24 5) చాటిగఢ్ = 10,17,24 6) MP = ఏప్రిల్ … Continue reading పార్లమెంట్ ఎన్నికల తేదీలు ఖరారు..?

పంచాయితీ ఎన్నికల పోలింగ్ మొదలైంది.

తెలంగాణ వ్యాప్తంగా తొలి విడత పంచాయితీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. బ్యాలెట్ విధానంలో        ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక ఉపసర్పంచ్          ఎన్నికను రిటర్కింగ్ అధికారి చేపడతారు. మొదటి విడత ఎన్నికలు జరిగే 4479 పంచాయితీల్లో          … Continue reading పంచాయితీ ఎన్నికల పోలింగ్ మొదలైంది.

లోక్ సభ ఎన్నికలు మార్చి మొదటి వారంలో 

లోక్ సభ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం మరచి మొదటి వారంలో ప్రకటిస్తుందని విశ్వనీయవరఘాలు తెలిపాయి. ప్రస్తుత లోక్ సభ పదవి కాలం జూన్ మూడోతేదీన ముగుస్తుంది. ఆలోగానే ఎన్నికల నిర్వహణ సన్నాహాలు ఆరంభమయ్యాయి. లోక్ సభ ఎన్నికలతోపాటు కాలపరిమితి ముగియనున్న ఆంద్రప్రదేశ్,ఒడిశా, సిక్కిం, అరుణాచలప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిపే అవకాశం ఉంది. Continue reading లోక్ సభ ఎన్నికలు మార్చి మొదటి వారంలో 

రామ్ చరణ్ … ఎన్టీఆర్ లు ప్రచారానికి సిద్ధం..?

వినయ విధేయ రామ తరువాత రామ్ చరణ్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే.  ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది.  ఈ ఏడాది మొత్తం ఈ సినిమా షూటింగ్ లోనే పాల్గొంటాడు రామ్ చరణ్.  అటు అరవింద సమేత తరువాత ఎన్టీఆర్ కూడా ఆర్ఆర్ఆర్ ఆ సినిమాపైనే దృష్టి సారించారు.  … Continue reading రామ్ చరణ్ … ఎన్టీఆర్ లు ప్రచారానికి సిద్ధం..?

పొత్తులపై 21లోగా కాంగ్రెస్ నిర్ణయం 

లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన రాష్ట్రాల్లో ఇతర పార్టీలతో పొత్తులపై ఈ నెల 21వ తేదీలోగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి తెలిపారు. రాష్ర్టంలో టీడీపీతో చేతులు కలిసే అంశంపై స్పష్టత లేదనే చెప్పారు. గురువారం ఢిల్లీలో కాంగ్రెస్ వార్ రూంలో ఏఐసీసీ  కార్యదర్శులు, తదితరు అధ్యక్షులతో  ఏఐసీసీ  సమన్వయ కమిటీ … Continue reading పొత్తులపై 21లోగా కాంగ్రెస్ నిర్ణయం